మహిళలపై జరుగుతున్నా అత్యాచారాలకు నిరసనగా గుంటూరు పోస్టల్
మహిళా కమిటీ ఆధ్వర్యంలో రాలి ది 04-01-2013 న గుంటూరు HPO
నుంచి కలెక్టర్ ఆఫీసు వరకు ప్రదర్సన జరిగింది అనంతరం కలెక్టర్ గారికి
మెమొరాండం సమర్పించటం జరిగింది . ఈ రాలి లో పెద్ద సంఖ్యలో మహిళా
ఉద్యోగులు పాల్గొని తమ నిరసన తెలియచేసారు
No comments:
Post a Comment